ముసున్నహ్ ప్రమాదంలో ఐదుగురికి గాయాలు..
- January 18, 2017
మంగళవారం మధ్యాహ్నం స్థానిక ముసున్నహ్ సమీపంలోని ఒక పాఠశాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ తో సహా నల్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. రాయల్ ఒమాన్ పోలీస్ ఉన్నతాధికారి ఈ ప్రమాదం గూర్చి మాట్లాడుతూ,వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్ రోడ్డుపై విన్యాసాలు ప్రదర్శిస్తూ ప్రయాణిస్తున్నాడని, అకస్మాత్తుగా 4 డబ్ల్యూడీ వాహనంపై ఆ డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని తెలిపారు.ఈ వాహనంలోని నల్గురు పాఠశాల విద్యార్థులతో ఈ వాహనం పల్టీ కొట్టి ఒక స్థిరమైన వస్తువుని డీ కొని ఆగింది. ఈ ప్రమాదానికి కారణమైన గాయపడిన డ్రైవర్ ను అరెస్టు చేశారు. నల్గురు అబ్బాయిలకు తీవ్ర గాయాల కావడంతో వారిని ముసున్నహ్ లోని ఒక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?
- డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించిన డిప్యూటీ పీఎం..!!
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా









