నేడు ఢిల్లీకి సీఎం...
- January 22, 2017
అమరావతి : సీఎం చంద్రబాబు సోమవారం ఢిల్లీ వెళ్ళనున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను సీఎం కలవనున్నారు. ఇటీవల జస్టిస్ రమణ తల్లి మరణించిన నేపథ్యంలో ఆయనను పరామర్శించనున్నారు. సోమవారం చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీని కలవనున్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్రానికి కేటాయించవలసిన నిధులపై చంద్రబాబు చర్చించనున్నారు. ఈనెల 27, 28 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు జైట్లీని ఆహ్వానించనున్నారు.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









