'గుంటూరోడు' ఆడియో విడుదల వాయిదా...
- January 24, 2017
హైదరాబాద్: మంచు మనోజ్, ప్రగ్యా జైశ్వాల్ జంటగా రూపుదిద్దుకుంటున్న 'గుంటూరోడు' చిత్రం ఆడియోను ఈ నెల 26న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం తొలుత ప్రకటించింది. అయితే 26న విశాఖ ఆర్కే బీచ్లో ఆంధ్రాకు ప్రత్యేక హోదా కోసం మౌన నిరసన చేపట్టనున్న నేపథ్యంలో ఆడియో విడుదల తేదీలో మార్పులు జరిగినట్లు మంచు మనోజ్ ట్వీట్ చేశారు. శ్రేయోభిలాషులు, అభిమానుల సలహా మేరకు 'గుంటూరోడు' ఆడియోను వాయిదా వేస్తున్నట్లు మనోజ్ పేర్కొన్నారు. ఆడియో విడుదల తేదీని తర్వాత ప్రకటిస్తానని, ఓ మంచి కార్యానికి ఎప్పుడూ ముందుంటానని తెలిపారు. 'యుద్ధం ప్రేమను చంపలేదు, ప్రేమతో యుద్ధాన్ని గెలవొచ్చు'..
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









