అసోం, మణిపూర్లో పేలుళ్లు...
- January 25, 2017
ఇంటర్నెట్డెస్క్: గణతంత్ర దినోత్సవం రోజున అసోం, మణిపూర్ రాష్ట్రాల్లో పేలుళ్లు కలకలం రేపాయి. అసోంలోని చరాయ్డియో జిల్లాలో రెండు ఐఈడీ (ఇంప్రొవైజ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్) బాంబు పేలుళ్లు సంభవించాయి. మణిపూర్ రాజధాని ఇంఫాల్లోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో స్వల్ప తీవ్రతతో కూడిన రెండుపేలుళ్లు సంభవించాయి. ఈ రెండు ఘటనల్లో ఎవరూ గాయపడలేదు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









