700 కిలోమీటర్ల ప్రయాణాన్ని ప్రారంభించిన విద్యుత్ శక్తీ కార్ల యజమానులు ...
- January 30, 2017
దుబాయ్: సుమారు ఒక డజను విధ్యుత్ శక్తీతో పరిగెత్తే వాహనాల సమూహం ఆదివారం ఏడు ఎమిరేట్స్ ప్రాంతాల ద్వారా ఒక రహదారి యాత్రకు బయలుదేరారు. నాలుగు రోజుల పర్యటనలో 40 మంది ఉత్సాహవంతులు మరియు ఎలక్ట్రిక్ కారు యజమానులు చేపట్టిన మరియు హరిత ఇంధన శక్తి సంస్థలు ప్రాయోజికులుగా ప్రజల్లో సాంకేతిక అవగాహన పెంచే లక్ష్యంగా ఈ యాత్రను ప్రారంభించారు. ఈ కాన్వాయ్ లో అత్యధిక టెస్లా నమూనాలుగా తయారు చేసినా, ఒక కారుమాత్రం 2009 వోక్స్ వేగన్ కారుని గోల్ఫ్ స్టేషన్లో ఉపయోగించే విద్యుత్ వాహనంగా రూపొందించారు. గత ఏడాది మార్చి నుంచి వైబ్ వాక్కెర్ తన మతంలోకి కారు 34,000 కిలోమీటర్ల దూరం 22 దేశాలలో ఏ డబ్బు ఉపయోగించకుండా అన్నివాహనాలు నడిచినట్లు పేర్కొన్నారు. 30 ఏళ్ల డచ్ వ్యక్ తన స్వస్థలం నెదర్లాండ్స్ లో ఎలక్ట్రిక్ ఒడిస్సీ కార్ల యాత్రను ప్రారంభించాడు. ఈ పర్యాటన అపరిచితుల ప్రేమ వారు చూపే దయపై ఆధారపడి ఉంటుందన్నారు. "నేను ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తున్న నా మార్గం గజిబిజిగా ఉంటుంది. "వాక్కెర్ , బ్యాటరీలు మరియు ఛార్జింగ్ కన్వర్టర్లు లోడ్ తో కారు వెనుక భాగంల్ ఉంటుందని తెలిపాడు. ఎయిర్ కండీషన్ నిలుపుదల చేసి కారుని కనుక ఈ వాహన వేగం గంటకు 200 కిలోమీటర్ల వరకు సాధ్యమేనని అన్నారు. ఇంజన్ నిలిపి ఒక కన్వర్టర్ మరియు విద్యుత్ మోటారు భర్తీ చూసింది. మార్పిడి ప్రక్రియ ద్వారా ఇక్కడ ప్రసారం కాబడుతుంది కేవలం రెండవ గేర్ ద్వారా నడిచేలా రూపొందించారు. వోల్ట్ల శిలాజ ఇంధనాల కారణంగా,గంటకు 260 కిలోమీటర్ల వేగంతో వీటిని నడపడం సైతం సాధ్యమే.
తాజా వార్తలు
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..







