టెక్సాస్ మసీదు పునర్నిర్మాణానికి రూ.5.28 కోట్లు...
- January 30, 2017హ్యూస్టన్, జనవరి 30: టెక్సాస్ రాష్ట్రంలో శనివారం తగలబడిన ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ విక్టోరియా మసీదు పునర్నిర్మాణానికి అమెరికన్లు ఒక్కటై ముందుకు కదిలారు. ఆన్లైన్ ద్వారా రూ.5.28 కోట్ల విరాళాలు పోగుచేశారు. కాగా, మసీదు శిథిలాల మధ్యే ఆదివారం పలువురు ముస్లింలు ప్రార్థనలు జరిపారు. తమ ప్రాంగణాల్లో ప్రార్థనలు జరుపుకోవాలంటూ నాలుగు చర్చిలు ముస్లింలను ఆహ్వానించడం విశేషం.
తాజా వార్తలు
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు