100,000 పైరేటెడ్ వర్క్స్ స్వాధీనం
- February 06, 2017
మనామా: దృశ్య పైరసీ అక్రమ విధానాన్ని నిరోధానికి అడ్డుకట్ట వేసేందుకు ఆ చర్యలు తీవ్రమైందని తెలియచెప్పే ప్రచారంలో భాగంగా సమాచార వ్యవహారాల మరియు సాఫ్ట్వేర్ మంత్రిత్వ శాఖ 100,000 కంటే అధికంగా మూడు వెబ్సైట్ల నుండి అక్రమ రచనలు,అలాగే చందాదారులు కోసం గుప్తీకరించిన చానెల్స్ పలు పైరసీ చిత్రాలను స్వాధీనం చేసుకొంది ఇందుకు సంబంధించిన మొత్తం124 ఉల్లంఘనలని కనుగొన్నారు.100,000 పైగా అక్రమ రచనలు ఈ దాడులలో దొరికేయి. డైరెక్టరేట్ తెలిపిన సమాచారం మేరకు ఏడు కేసులను పబ్లిక్ ప్రాసిక్యూషన్ మరియు చట్టపరమైన ప్రక్రియలకు సూచించారు. కాపీరైట్ ఉల్లంఘనపై ఒఎస్ఎన్ కంపెనీ మీద దాఖలు కాబడిన 60 ఫిర్యాదులకు సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకోబడ్డాయిని తెలిపారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









