రూ 2.5 లక్షల లోపు డిపాజిట్లను ప్రశ్నించం: సీబీడీటీ
- February 07, 2017
ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకుండా రూ.5 లక్షలు డిపాజిట్ చేసిన వారి గురించి ఆరా తీస్తామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ సుశీల్ చంద్ర తెలిపారు. మరోవైపు స్క్రూటినీ చేపట్టిన సందేహాత్మక కేసుల్లో మాత్రం పన్ను రీఫండ్లను ఆపి ఉంచడం జరుగుతుందని అన్నారు. అత్యాధునిక డేటా విశ్లేషణ సాధనాలతో రూ. 2లక్షల నుంచి రూ. 80 లక్షలు, అంతకు పైబడిన డిపాజిట్ల మొత్తాలను వేర్వేరుగా గుర్తంచామని చంద్ర తెలిపారు. పన్ను పరమైన ప్రభావాలను ప్రస్తావిస్తూ ఉదాహరణకు పన్ను పరిధిలోకి వచ్చే విధంగా రూ.10 లక్షల పై చిలుకు ఆదాయం గలవారు రూ. 3 లక్షల మేర డిపాజిట్ చేయడం సమర్ధనీయమైనదని, అటువంటి వారిని వదిలివేస్తామని, అయితే మూడేళ్ళలో ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకుడా ఉంటే వారిపై తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
తాజా వార్తలు
- గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇండెక్స్..8వ స్థానంలో ఒమన్..!!
- అమీర్ భారత్ పర్యటన విజయవంతం..!!
- సౌదీలో ముగ్గురు విదేశీయులు అరెస్ట్..!!
- శిథిల భవనాల కోసం అత్యవసర టాస్క్ఫోర్స్.. ఎంపీలు ఆమోదం..!!
- Dh1 స్కామ్: ఏఐతో వేలాది దిర్హామ్స్ కోల్పోయిన బాధితులు..!!
- అంతరాష్ట్ర ఎన్.డి.పి.ఎల్ సరఫరా చైన్ భగ్నం
- కువైట్ లో తీవ్రమైన పార్కింగ్ కొరత..అధ్యయనం..!!
- పామర్రు జనసేన పార్టీ శ్రేణులతో బండిరామకృష్ణ సమావేశం
- ప్రతి బింబాలు కథా సంపుటి ఆవిష్కరణ
- శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు ప్రారంభం