బాలుడి మృతి: 49,000 బహ్రెయినీ దినార్స్ ఎక్స్గ్రేషియా
- February 07, 2017
మనామా: బహ్రెయినీ న్యాయస్థానం ఓ ప్రైవేట్ స్కూల్, 49,000 బహ్రెయినీ దినార్స్ చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. నిర్లక్ష్యం కారణంగా ఓ విద్యార్థి మృతికి కారణమయ్యిందన్న ఆరోపణల మేరకు స్కూల్ యాజమాన్యం ఈ మొత్తం చెల్లించవలసి ఉంటుంది. 2013 సెప్టెంబర్ 19, మండు వేసవిలో ఐదేళ్ళ విద్యార్థి అల్ రువాబి బస్లో లాక్ అయిపోయాడు. ఉష్ణోగ్రతను తాళలేక, ఊపిరి అందక ఆ విద్యార్థి మృతి చెందాడు. బస్లోంచి విద్యార్థులందరూ దిగిపోయాక బస్ సిబ్బంది అందులో రషీద్ ఉన్న విషయాన్ని గుర్తించలేకపోయారు. ఈ కేసులో డ్రైవర్ మూడేళ్ళ జైలు శిక్షకు గురయ్యాడు. టీచర్కి ఏడాది జైలు శిక్ష విధించింది. బస్ సూపర్ వైసర్కి ఆరు నెలల జైలు శిక్ష ఖరారు చేసింది న్యాయస్థానం.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







