కక్ష్యలోకి ఒకేసారి 104 ఉపగ్రహాలు...
- February 08, 2017
అనుకున్న సమయం రానే వచ్చింది. సైంటిస్టుల పరిశోధనలు విజయవంతమయ్యే రోజు రాబోతుంది. భాతర అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఒకేసారి 104 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశ పెట్టడానికి రంగం సిద్ధం చేసింది. ఈ అపురూప దృశ్యాన్ని ఈ నెల 15న చూడబోతున్నాం. 1500 కిలోల బరువుండే ఈ ఉపగ్రహాలను 320 టన్నుల పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ సీ37) సౌరకక్ష్యలోకి ప్రవేశపెడుతుంది. గత ఏడాది జూన్ 22న ఒకే రాకెట్లో 20 ఉపగ్రహాలను ప్రయోగించి రికార్డును నెలకొల్పిన భారత్ ఇప్పుడు ఏకంగా 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టబోతోంది. 2014లో రష్యా 37 ఉపగ్రహాలను ప్రవేశపెట్టడమే పెద్ద రికార్డు. ఇప్పుడు ఆ రికార్డును భారత్ బ్రేక్ చేయబోతోంది.
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







