అమెరికాలో 200 మంది విదేశీయుల నిర్బంధం!...
- February 11, 2017
వాషింగ్టన్, ఫిబ్రవరి 11: దేశంలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను వారి స్వస్థలాలకు పంపేస్తామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటలను ఇమిగ్రేషన్-కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) నిజం చేసి చూపిస్తోంది. ఆరు రాష్ట్రాలు.. న్యూయార్క్, లాస్ ఏంజిలెస్, నార్త్ కరొలినా, సౌత కరొలినా, అట్లాంటా, షికాగోల్లో వలసదారులు నివసిస్తున్న ప్రాంతాలపై గత వారం ముమ్మరంగా దాడులు చేసింది. 200 మందికిపైగా నిర్బంధంలోకి తీసుకున్నారు. వీరిలో మూడో వంతుమందిని వారి స్వదేశాలకు పంపేశారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









