వరుసగా 8వ సారి నేషనల్ టూరిజం అవార్డు గెలుచుకున్న సదరన్ ట్రావెల్స్
- September 19, 2015
ISO 9000 కంపెనీ ఐన సదరన్ ట్రావెల్స్ వారు వరుసగా ఎనిమిదవ సారి కూడా భారత ప్రభుత్వ పర్యాటక శాఖ వారి 'బెస్ట్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్' అవార్డును గెలుచుకున్నారు. శుక్రవారం న్యూ ఢిల్లీ, విజ్ఞాన్ భవన్లో జరిగిన జరిగిన ఒక కార్యక్రమంలో, భారాత్ ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా, సంస్థ మ్యానేజింగ్ డైరెక్టర్ శ్రీ ఆలపాటి కృష్ణ మోహన్ మరియు జాయింట్ మ్యానేజింగ్ డైరెక్టర్ ఆలపాటి ప్రవీణ్ కుమార్ స్వీకరించారు. తమ వ్యాపారాలను పాశ్చాత్య, యూరోప్ మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో కూడా విస్తరించే ఆలోచన ఉందని వారు ఈ సందర్భంగా తెలిపారు. న్యూ ఢిల్లీ, విజయవాడ మరియు జైపూర్ లలో 200 హోటల్ రూములను కలిగిఉన్న తమ సంస్థలో- భద్రత, సురక్షత మరియు సదుపాయాలకే పెద్దపీట వేస్తామని తెలియజేశారు.
మాగల్ఫ్.కాం తరుపున సదరన్ ట్రావెల్స్ సంస్థకు ప్రత్యేక అభినంధనులు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ఉమ్రా వీసాల జారీ నిలిపివేత..మక్కా ప్రవేశం పై ఆంక్షలు..!!
- రిటైల్ పేమెంట్స్.. 85% వాటా ఈ-చెల్లింపులదే..!!
- అక్షయ తృతీయకు ముందు దుబాయ్లో తగ్గిన బంగారం ధరలు..!!
- తాజా పరిణామాల పై సుల్లాన్, యూకే పీఎం చర్చలు..!!
- ప్రైవేట్ సంస్థల్లో క్లాస్ రూమ్ లెర్నింగ్ తిరిగి ప్రారంభం..!!
- కువైట్ పౌరసత్వ చట్టానికి సవరణలు..గెజిట్లో పబ్లిష్..!!
- హెన్లీ గ్లోబల్ ర్యాంకింగ్స్..ఖతార్ పాస్పోర్ట్ ముందంజ..!!
- తిరుమల లగేజీ కౌంటర్ సేవలు పూర్తిగా ఉచితం: టీటీడీ ప్రకటన
- మహిళా రిజర్వేషన్ బిల్లుతో సరికొత్త చరిత్ర: ప్రధాని మోదీ
- ‘మళ్లీ టీఆర్ఎస్గా’..! కేటీఆర్ కీలక వ్యాఖ్యలు









