వరుసగా 8వ సారి నేషనల్ టూరిజం అవార్డు గెలుచుకున్న సదరన్ ట్రావెల్స్
- September 19, 2015
ISO 9000 కంపెనీ ఐన సదరన్ ట్రావెల్స్ వారు వరుసగా ఎనిమిదవ సారి కూడా భారత ప్రభుత్వ పర్యాటక శాఖ వారి 'బెస్ట్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్' అవార్డును గెలుచుకున్నారు. శుక్రవారం న్యూ ఢిల్లీ, విజ్ఞాన్ భవన్లో జరిగిన జరిగిన ఒక కార్యక్రమంలో, భారాత్ ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా, సంస్థ మ్యానేజింగ్ డైరెక్టర్ శ్రీ ఆలపాటి కృష్ణ మోహన్ మరియు జాయింట్ మ్యానేజింగ్ డైరెక్టర్ ఆలపాటి ప్రవీణ్ కుమార్ స్వీకరించారు. తమ వ్యాపారాలను పాశ్చాత్య, యూరోప్ మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో కూడా విస్తరించే ఆలోచన ఉందని వారు ఈ సందర్భంగా తెలిపారు. న్యూ ఢిల్లీ, విజయవాడ మరియు జైపూర్ లలో 200 హోటల్ రూములను కలిగిఉన్న తమ సంస్థలో- భద్రత, సురక్షత మరియు సదుపాయాలకే పెద్దపీట వేస్తామని తెలియజేశారు.
మాగల్ఫ్.కాం తరుపున సదరన్ ట్రావెల్స్ సంస్థకు ప్రత్యేక అభినంధనులు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







