నటుడు ధనుష్ మంగళవారం ఉదయం మదురై కోర్టుకు హాజరయ్యారు
- February 28, 2017
చెన్నై: తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ అల్లుడు, నటుడు ధనుష్ మంగళవారం ఉదయం మదురై కోర్టుకు హాజరయ్యారు. ధనుష్ తమ కుమారుడంటూ మదురై జిల్లా మేలూర్ గ్రామానికి చెందిన కదిరేశన్, మీనాక్షి దంపతులు గతంలో మదురై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమకు ధనుష్ నుంచి జీవన భృతి ఇప్పించాలని కోర్టును వారు కోరారు. అయితే మదురై దంపతుల క్లెయిమ్లో నిజం లేదంటూ ధనుష్ అదో కోర్టులో పిటిషన్ వేశారు. విచారణలో భాగంగా రెండు వర్గాలు తమ వాదనకు బలం చేకూర్చే ఆధారాలను ప్రవేశపెట్టాలని కోర్టు ఆదేశించింది. కదరిశన్ దంపతులు కోర్టుకు సమర్పించిన టీసీలో పుట్టుమచ్చలు ఉండటం, ధనుష్ లాయర్ సమర్పించిన సర్టిఫికెట్లలో పుట్టుమచ్చలు లేకపోవడం గ్రహించిన కోర్టు...పుట్టుమచ్చల వెరిఫికేషన్ కోసం ఈనెల 28లోగా కోర్టుకు హాజరుకావాలని ధనుష్ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ధనుష్ మదురై హైకోర్టుకు మంగళవారం హాజరయ్యారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









