అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 5కె రన్
- March 05, 2017
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ షీటీమ్స్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డులో 5కెరన్ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా డిజీపి అనురాగ్శర్మ, షీ టీమ్స్ ఇంఛార్జ్ స్వాతిలక్రాతో పాటు హీరోయిన్లు తాప్సీ, అమల పాల్గొన్నారు. మహిళల భద్రత కోసం షీటీమ్స్ చేస్తున్న కృషికి గాను అందరూ ఐ సపోర్ట్ షీటీం అంటూ నినదించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో అంతర్జాతీయ ఖర్జూర ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- అరేబియన్ గల్ఫ్ సెక్యూరిటీ 4..ఆకట్టుకున్న సైనిక విన్యాసాలు..!!
- ముహారక్లో కొత్త లెఫ్ట్-టర్న్ లేన్లు ఓపెన్..!!
- సహల్ యాప్ ద్వారా పాస్పోర్ట్ అప్డేట్..!!
- నా కూతురే అదృష్టాన్ని తెచ్చింది: dh20 మిలియన్ విజేత..!!
- క్యామెల్ పాస్ పోర్ట్ ను ప్రారంభించిన సౌదీ అరేబియా..!!
- ఫైనల్ కి చేరుకున్న భారత్
- భారీ డిస్కౌంట్లు ప్రకటించిన ఎయిర్ ఇండియా
- లగ్జరీ కార్లకు కేరాఫ్ అడ్రస్గా రాయ్..అంతిమ యాత్రలోనూ దర్శనం
- బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు







