బాంబు హెచ్చరికలు ఐదు మసీదులకు
- March 08, 2017
అమెరికాలోని ఐదు మసీదులకు బాంబు హెచ్చరికలతో కూడిన సందేశాలు అందాయి. ''మీరు, మీ వాళ్ల కోసం మరణం ఎదురు చూస్తోంది'' అని పేర్కొన్న హెచ్చరికలు తీవ్ర కలకలం సృష్టించాయి. దీంతో అధికారులు హుటాహుటిన ఆయా మసీదుల వద్ద పెద్ద ఎత్తున భద్రత కల్పించారు. లెగ్జింగ్టన్ మసీద్ బిలాల్కు అందిన మెయిల్ ఇంగ్లాండ్లోని షెఫ్పీల్డ్ నుంచి అందినట్టు అధికారులు గుర్తించారు. 'పేలుడు పదార్ధాలను మీ మసీదుల్లో త్వరలోనే అమర్చబోతున్నాం' అని ఆ సందేశంలో ఉండడం గమనార్హం.
తాజా వార్తలు
- ఈజిప్ట్ లో ట్రంప్.. గాజా శాంతి ఒప్పందంపై సంతకాలు..!!
- ఒమన్ లో వరుస అగ్నిప్రమాదాలు..!
- ఖతార్ వేదికగా జనవరి 30న హోప్ మ్యాచ్..!!
- యూఏఈలో ఆన్ లైన్ ద్వారా డొమెస్టిక్ వర్కర్ల వీసాల జారీ, రెన్యూవల్..!!
- నాలుగేళ్ల చిన్నారి మృతి..భద్రతాపరమైన హెచ్చరికలు జారీ..!!
- కువైట్ లో వేతన ట్రాకింగ్ వ్యవస్థ సక్సెస్..!!
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక