కేరళ ప్రభుత్వం కోలా డ్రింక్స్పై నిషేధం
- March 09, 2017
ఈ నెల 14 వ తేదీ నుంచి కేరళలో కోకోకోలా, పెప్సీ డ్రింక్ల సరఫరాని నిషేధిస్తున్నట్లు సంబంధిత కంపెనీ ట్రేడర్స్ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో నీటి కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యాపార వర్గాలు వివరించాయి. ఈ మద్యనే తమిళనాడు ప్రభుత్వం కూడా కోలా డ్రింక్స్ని నిషేధించింది.
తాజా వార్తలు
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!
- వాడిలో ప్రమాదకరమైన విన్యాసాలు..పలువురు అరెస్టు..!!
- 2026లో ఖతార్ GDP 6% పైగా పెరుగుతుంది: IMF
- ఫేక్ ట్రాఫిక్ చెల్లింపు లింక్లపై హెచ్చరిక జారీ..!!
- క్రెడెన్షియల్ లెటర్ అందుకున్న పరమితా త్రిపాఠి..!!
- సౌదీలో తగ్గిన వార్షిక ద్రవ్యోల్బణం రేటు..!!
- ఇస్రో భారీ ఉద్యోగాల నోటిఫికేషన్
- సుప్రీంకోర్టులో తెలంగాణ గవర్నమెంట్ కి ఎదురుదెబ్బ
- తెలంగాణ: నర్సింగ్ కాలేజీల పై కొరడా
- శ్రీశైలంలో భారీ భద్రత మధ్య ప్రధాని మోదీ పర్యటన