పాదాచారుల బాటపై పరుగెత్తించిన వాహనదారునికి 2 మిలియన్ల కతర్ రియాళ్ళ జరిమానా

- March 09, 2017 , by Maagulf
పాదాచారుల బాటపై పరుగెత్తించిన వాహనదారునికి  2 మిలియన్ల కతర్ రియాళ్ళ జరిమానా

రహదారిపై నడపాల్సిన ఒక వ్యక్తి తన వాహనంతో పాదచారులకు కేటాయించిన బాటపై పరుగు పెట్టించిన నేరానికి నిందితునికి దోహా నేర న్యాయస్థానాం 2 మిలియన్ల కతర్ రియాళ్ళ మొత్తాన్ని పరిహారంగా చెల్లించమని ఆదేశించింది. బీమా సంస్థ సహకారంతో ఆయా మొత్తాన్ని చెల్లించమని ముద్దాయికి కోర్టు సూచింది. నిజానికి, వైద్య నివేదికలు తెలిపిన ప్రకారం  బాధితుడు తీవ్రమైన బ్రెయిన్ డామేజ్ తన వాహనాం నడపడంతో దానిని అదుపు చేయలేకపోయినట్లు మరియు ఆ వేణుంఎంతనే ఆయన  కోమా స్థితిలోనికి వెళ్లిపోవడంతో ఆసుపత్రిలో చేరారు. అదేవిధంగా దోహాలో ఒక మహిళ వాట్స్ అప్ లో ఒక అవమానకర  సందేశాన్ని తన మాజీ వదినకు అవమానకర సందేశాలు పంపేందుకు కోర్టు ఆమెకు 1,000 కతర్ రియాళ్ళను జరిమానాను విధించింది.ఆమె దూరంగా ఉండగా ఆ అవమానకర సందేశాలను పంపి  ఆమె ఇంటికి వచ్చి ఏమీ తెలియనట్లు నటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com