పాదాచారుల బాటపై పరుగెత్తించిన వాహనదారునికి 2 మిలియన్ల కతర్ రియాళ్ళ జరిమానా
- March 09, 2017రహదారిపై నడపాల్సిన ఒక వ్యక్తి తన వాహనంతో పాదచారులకు కేటాయించిన బాటపై పరుగు పెట్టించిన నేరానికి నిందితునికి దోహా నేర న్యాయస్థానాం 2 మిలియన్ల కతర్ రియాళ్ళ మొత్తాన్ని పరిహారంగా చెల్లించమని ఆదేశించింది. బీమా సంస్థ సహకారంతో ఆయా మొత్తాన్ని చెల్లించమని ముద్దాయికి కోర్టు సూచింది. నిజానికి, వైద్య నివేదికలు తెలిపిన ప్రకారం బాధితుడు తీవ్రమైన బ్రెయిన్ డామేజ్ తన వాహనాం నడపడంతో దానిని అదుపు చేయలేకపోయినట్లు మరియు ఆ వేణుంఎంతనే ఆయన కోమా స్థితిలోనికి వెళ్లిపోవడంతో ఆసుపత్రిలో చేరారు. అదేవిధంగా దోహాలో ఒక మహిళ వాట్స్ అప్ లో ఒక అవమానకర సందేశాన్ని తన మాజీ వదినకు అవమానకర సందేశాలు పంపేందుకు కోర్టు ఆమెకు 1,000 కతర్ రియాళ్ళను జరిమానాను విధించింది.ఆమె దూరంగా ఉండగా ఆ అవమానకర సందేశాలను పంపి ఆమె ఇంటికి వచ్చి ఏమీ తెలియనట్లు నటించింది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







