పాదాచారుల బాటపై పరుగెత్తించిన వాహనదారునికి 2 మిలియన్ల కతర్ రియాళ్ళ జరిమానా
- March 09, 2017రహదారిపై నడపాల్సిన ఒక వ్యక్తి తన వాహనంతో పాదచారులకు కేటాయించిన బాటపై పరుగు పెట్టించిన నేరానికి నిందితునికి దోహా నేర న్యాయస్థానాం 2 మిలియన్ల కతర్ రియాళ్ళ మొత్తాన్ని పరిహారంగా చెల్లించమని ఆదేశించింది. బీమా సంస్థ సహకారంతో ఆయా మొత్తాన్ని చెల్లించమని ముద్దాయికి కోర్టు సూచింది. నిజానికి, వైద్య నివేదికలు తెలిపిన ప్రకారం బాధితుడు తీవ్రమైన బ్రెయిన్ డామేజ్ తన వాహనాం నడపడంతో దానిని అదుపు చేయలేకపోయినట్లు మరియు ఆ వేణుంఎంతనే ఆయన కోమా స్థితిలోనికి వెళ్లిపోవడంతో ఆసుపత్రిలో చేరారు. అదేవిధంగా దోహాలో ఒక మహిళ వాట్స్ అప్ లో ఒక అవమానకర సందేశాన్ని తన మాజీ వదినకు అవమానకర సందేశాలు పంపేందుకు కోర్టు ఆమెకు 1,000 కతర్ రియాళ్ళను జరిమానాను విధించింది.ఆమె దూరంగా ఉండగా ఆ అవమానకర సందేశాలను పంపి ఆమె ఇంటికి వచ్చి ఏమీ తెలియనట్లు నటించింది.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







