ఖతర్ యాత్రికులు క్షేమం: హజ్ మిషన్
- September 25, 2015
ఖతర్కి చెందిన యాత్రికులంతా క్షేమంగా వున్నట్లు ఖతర్ హజ్ మిషన్ వెల్లడించింది. గురువారం మీనాలో జరిగిన తొక్కిసలాటలో ఎలాంటి గాయాలు, మరణాలు ఖతర్ హజ్ యాత్రికులకు సంభవించలేదని అధికారులు ధృవీకరించారు. ఖతర్ యాత్రికులంతా భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారనీ, వారంతా క్షేమంగా ఉన్నారనీ, ఎవరూ ఆందోళన చెందనక్కర్లేదని అధికారులు ఖతార్ న్యూస్ ఏజన్కీఇ సమాచారం అందించారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









