పారిపోయిన జంట అరెస్ట్
- March 23, 2017మనామా: 55,000 బహ్రెయినీ దినార్స్ మొతాన్ని కాజేసి పారిపోయిన ఓ జంటను అదుపులోకి తీసుకున్నారు. బహ్రెయిన్లోని పలు కంపెనీలను ఈ జంట మోసం చేసినట్లు అభియోగాలున్నాయి. ఇండియాకి చెందిన ఈ జంట, బహ్రెయిన్లో పలు కంపెనీలను మోసం చేసి, ఇండియాకి పారిపోగా, ఇండియన్ అథారిటీస్ ఈ జంటను అరెస్ట్ చేయడం జరిగింది. నిందితులు అబ్దుల్ హకీమ్ అతని భార్య నసీమా బివి భారతదేశంలోఇన కేరళ రాష్ట్రంలో అరెస్టయ్యారు. ఈ జంట కారణంగా మోసానికి గురైన మొహమ్మద్ జలాల్ అండ్ సన్స్ సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, వీరిని అరెస్ట్ చేయడం జరిగింది. సదరు కంపెనీ నుంచి వేలాది దినార్ల విలువైన ఖరీదైన సిగరెట్స్ని కొనుగోలు చేశారు. వాటిని ఇతరులకు అమ్మి తద్వారా వచ్చిన సొమ్ముతో స్వదేశానికి పారిపోయారు.
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







