మనవడ్ని కలుసుకున్న షేక్ మొహమ్మద్
- March 23, 2017
యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, ఇటీవల జన్మించిన తన మనవడిని బుధవారం సాయంత్రం కలిశారు. షేకా మనాల్ బింట్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ మగ బిడ్డకు జన్మనివ్వడంతో షేక్ మొహమ్మద్ తాతయ్యారు. యూఏఈ మదర్స్ డే మరుసటి రోజున పుట్టిన చిన్నారికి రషిద్ బిన్ మన్సూర్గా నామకరణం చేశారు. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మరియు మినిస్టర్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ఎఫైర్స్ షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సతీమణి షేకా మనాల్. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, షేకా లతిఫా పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో షేకా మనాల్కి శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









