మనవడ్ని కలుసుకున్న షేక్ మొహమ్మద్
- March 23, 2017
యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, ఇటీవల జన్మించిన తన మనవడిని బుధవారం సాయంత్రం కలిశారు. షేకా మనాల్ బింట్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ మగ బిడ్డకు జన్మనివ్వడంతో షేక్ మొహమ్మద్ తాతయ్యారు. యూఏఈ మదర్స్ డే మరుసటి రోజున పుట్టిన చిన్నారికి రషిద్ బిన్ మన్సూర్గా నామకరణం చేశారు. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మరియు మినిస్టర్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ఎఫైర్స్ షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సతీమణి షేకా మనాల్. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, షేకా లతిఫా పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో షేకా మనాల్కి శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- Jordan's King, UK PM discuss latest regional developments
- Dubai Police Honours Mental Health Champions for Strengthening Workplace Wellbeing
- దుబాయ్లో మరో 9 కొత్త మాల్స్..
- కువైట్లో పౌర లక్ష్యాలపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ..
- దిగ్గజ పర్వతారోహకుడు నిర్మల్ పూర్జా మృతి
- ఆగస్టు 1 నుంచి ఫ్రీగా నెట్ఫ్లిక్స్.. 30 రోజులు ఫుల్ ఎంటర్టైన్మెంట్!
- తెలంగాణలో ‘వైన్ టూరిజం’..
- సీఎం రేవంత్ రెడ్డి విదేశీ టూర్ ఫిక్స్
- ఫర్వానియాలో ఆహార తనిఖీలు..!!
- రియాద్లో తాయిఫ్ రోడ్ విస్తరణకు శ్రీకారం..!!







