భారతీయ వలసదారుడికి పదేళ్ళ జైలు
- March 23, 2017
యూఏఈ న్యాయస్థానం, భారతీయ వలసదారుడికి పదేళ్ళ జైలు శిక్ష విధించింది. దేశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని దొంగిలించి, శతృవులకు చేరవేస్తున్నాడనే ఆరోపణలతో నిందితుడికి ఈ శిక్ష విధించడం జరిగింది. మిలిటరీ షిప్స్కి సంబంధించిన సమాచారంపై నిందితుడు గూఢచర్యం చేశాడు. గత ఏడాది ఓ ఇండియన్ సిటిజన్కి ఐదేళ్ళ జైలు శిక్ష ఇలాంటి కేసులోనే విధించడం జరిగింది. పాకిస్తానీయులు, అలాగే ఖతారీయులు ఇటీవలి కాలంలో ఎక్కువగా గూఢచర్యం కేసుల్లో అరెస్టవుతున్నారు.
తాజా వార్తలు
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు







