173వ షోరూం ప్రారంభించిన 'మలబార్'
- March 26, 2017మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ, బహ్రెయిన్లో కొత్తగా తన షోరూంని ప్రారంభించింది. మార్చ్ 23న టెంపుల్ రోడ్లో ఈ షోరూంని ప్రారంభించారు. మలబార్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అబ్దుల్ సలామ్ కెపితో కలిసి హేషామ్ జాల్ ఖలీఫా జాల్ అల్ బుఫ్లాసెహ్ ఈ షోరూంని ప్రారంభించడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఇది మలబార్ గ్రూప్కి చెందిన 173వ షోరూం. ప్రారంభోత్సవ ఆఫర్లో భాగంగా, జ్యుయెలరీ కొనుగోలు చేసిన ప్రతి కొనుగోలుదారుడికీ ఖచ్చితమైన బహుమతిని అందజేస్తున్నారు. అలాగే గోల్డ్ ఎక్స్ఛేంజ్పై జీరో డిడక్షన్, 8 గ్రాముల గోల్డ్ కాయిన్స్పై జీరో మేకింగ్ ఛార్జెస్ని ఆఫర్గా ప్రకటించారు నిర్వాహకులు. ఈ ఆఫర్ ఏప్రిల్ 1 వరకు అందుబాటులో ఉంటుంది.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?