షేక్ జాయెద్ గ్రాండ్ మాస్క్ నుంచి నూతన బస్సు సేవలు ప్రారంభం
- March 28, 2017
షేక్ జాయెద్ గ్రాండ్ మసీదు సెంటర్ నుంచి వహత్ అల్ కరమ స్మారక మరియు మసీదు ప్రాంతాల మధ్యలో సందర్శకుల సౌకర్యార్ధం అనువైన రవాణా కొరకు బస్సు సేవలను ప్రారంభిస్తున్నట్లు ఎస్ జెడ్ జి ఎం సి మంగళవారం ప్రకటించింది.ఈ సేవల యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, అబూధాబీ యొక్క అత్యంత ముఖ్యమైన ఆనవాళ్లుగా భావించబడే ఈ రెండు ప్రహేశాల నడుమ సందర్శకుల కొరకు సులువైన ప్రయాణం ఏర్పరచి ప్రయాణ భారాన్నితగ్గించడమే ముఖ్య లక్ష్యంగా ఏర్పరచబడింది. ఈ బస్సులు ప్రతి అర్ధ గంటకు ఈ రెండు ప్రదేశాల మధ్య ఉదయం10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సందర్శకుల కొరకు రవాణా సేవలను నిర్వహించనున్నాయి.
తాజా వార్తలు
- సీఎం కేసీఆర్తో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ భేటీ
- ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు..
- దుబాయ్ స్టోర్లలో ప్లాస్టిక్ బ్యాగులపై ఛార్జీలు
- ఫిఫా మస్కట్ లాయీబ్ ‘స్టాంప్’ ఆవిష్కరణ
- మద్యానికి బానిసైన భర్త నుండి విడాకులు పొందిన మహిళ
- వాక్-ఇన్ పాస్పోర్ట్ సేవా శిబిరాలను ఏర్పాటు చేయనున్న దుబాయ్ ఇండియన్ కాన్సులేట్
- పలు దేశాల్లో మంకీపాక్స్ కేసులు ..భారత్ అప్రమత్తం
- తీవ్ర ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక.. పాఠశాలలు, కార్యాలయాల మూత
- ఉద్యోగ ఒప్పంద రద్దుకు 60 రోజుల నోటీసు అవసరం: సౌదీ
- 2030నాటికి $4 బిలియన్ల వ్యవస్థగా ‘మెటావర్స్’