షేక్ జాయెద్ గ్రాండ్ మాస్క్ నుంచి నూతన బస్సు సేవలు ప్రారంభం
- March 28, 2017షేక్ జాయెద్ గ్రాండ్ మసీదు సెంటర్ నుంచి వహత్ అల్ కరమ స్మారక మరియు మసీదు ప్రాంతాల మధ్యలో సందర్శకుల సౌకర్యార్ధం అనువైన రవాణా కొరకు బస్సు సేవలను ప్రారంభిస్తున్నట్లు ఎస్ జెడ్ జి ఎం సి మంగళవారం ప్రకటించింది.ఈ సేవల యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, అబూధాబీ యొక్క అత్యంత ముఖ్యమైన ఆనవాళ్లుగా భావించబడే ఈ రెండు ప్రహేశాల నడుమ సందర్శకుల కొరకు సులువైన ప్రయాణం ఏర్పరచి ప్రయాణ భారాన్నితగ్గించడమే ముఖ్య లక్ష్యంగా ఏర్పరచబడింది. ఈ బస్సులు ప్రతి అర్ధ గంటకు ఈ రెండు ప్రదేశాల మధ్య ఉదయం10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సందర్శకుల కొరకు రవాణా సేవలను నిర్వహించనున్నాయి.
తాజా వార్తలు
- ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అదిరే ఆఫర్..
- కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్