ఒమన్లో గడువు తీరిన మందుల పట్టివేత
- April 03, 2017
మస్కట్: 200 రకాలకు పైగా గడువు తీరిన వెటరినరీ మెడిసిన్స్, సోహార్ మరియు బురౌమిలో సీజ్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ అండ్ అగ్రికల్చర్ వెల్లడించింది. మినిస్ట్రీ, కొన్ని ఫామ్స్ అలాగే వెటరినరీ ఫెసిలిటీస్పై బతినా గవర్నరేట్ పరిధిలో దాడులు నిర్వహించింది. రెండు రోజులపాటు జరిగిన ఈ తనిఖీల్లో గడువు తీరిన మందులు లభ్యమయ్యాయి. వీటిని స్వాధీనం చేసుకున్న అనంతరం, చట్టపరమైన చర్యలకోసం అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. ఆయా మందుల్ని కలిగి ఉన్న సంస్థలకు నోటీసులు జారీచేయడం కూడా జరిగింది. గడువు తీరిన మందుల విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలనీ, పౌరులు ప్రభుత్వానికి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఓల్డ్ దోహా పోర్టులో 6రోజులపాటు స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- అబుదాబిలో ఒమన్-యూఏఈ హయ్యర్ కమిటీ సమావేశం..!!
- బహ్రెయిన్ లో కొత్త డిజిటల్ సర్వీస్ ప్రారంభం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే క్రాసింగ్ ఫీ పెంపు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్.. ఉరుములతో కూడిన వర్షాలు..!!
- బోయింగ్ డ్రీమ్లైనర్ విమానాన్ని నిలిపివేసిన ఎయిర్ ఇండియా..!!
- భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్
- JEE మెయిన్ సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ రిలీజ్
- భారత్తో మ్యాచ్ బాయ్కాట్ పై షాహిద్ అఫ్రిది కామెంట్స్
- భారత దేశవ్యాప్తంగా 7 కొత్త బుల్లెట్ ట్రైన్లు







