ఒమాన్ లో రోడ్డు మాదం: ఐదుగురి మృతి
- October 02, 2015
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ఒమన్ దేశస్తులు మృతి చెందారు. ప్రమాద స్థలంలోనే ఐదుగురు వ్యక్తులు మృతి చెందినట్లు రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. ఇబ్రిలోని ముక్నియా వద్ద ప్రమాదం జరిగింది. ప్రమాదంలో వాహనం దగ్ధమైందనీ, నలుగురు సజీవ దహనం కాగా, ఇంకొకరు వాహనంలోంచి విసిరివేయబడ్డారనీ, ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడని పోలీసులు తెలిపారు. అతి వేగంతో ఓవర్టేక్ చేయబోయిన వాహనం ప్రమాదానికి గురైనట్లు తెలిసింది. ఇబ్రి హాస్పిటల్లో నలుగురి మృత దేహాల్ని భద్రపరిచారు. మరొకరి మృతదేహం హజర్మఠ్ ఆసుపత్రిలో భద్రపరిచారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







