పది గ్రాముల పసిడి ధర రూ.26,810కి చేరింది
- October 03, 2015
వరుసగా గత ఐదు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర ఈ రోజు ఒక్కసారే రూ.660 పెరిగింది. ఈ ఏడాది మొత్తంలో ఒక్క రోజులో ఇంత ఎక్కువ పెరగడం ఇదే మొదటి సారి. ఈ భారీ పెరుగుదలతో 99.9 స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.26,810కి చేరింది. అమెరికా భత్యాలు పెంచడం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచనుందన్న వార్తలతో బంగారం ఒక్కసారిగా పెరిగిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి.బంగారం ప్రభావం వెండి ధరపైనా పడింది. ఈ ఒక్కరోజే రూ.1200 పెరగడంతో కేజీ వెండి ధర రూ.35,800కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఈ లోహం ధర సైతం పెరిగిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







