టీ.ఆర్.యస్ కి నిరసనగా విపక్షాలన్నీ ఈనెల 10న ఐక్య పోరాటం
- October 05, 2015
అన్నదాతల ఆత్మహత్యలు, రైతుల సమస్యలపై టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని నిరసనగా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీతోపాటు విపక్షాలన్నీ కలిసి ఈనెల 10న తెలంగాణ బంద్ కి పిలుపునిచ్చాయి, రైతు సమస్యలపై చర్చించాలని పట్టుబట్టిన విపక్ష ఎమ్మెల్యేలను ఏకపక్షంగా సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు... పదో తేదీన అన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయాలని పిలుపునిచ్చారు, జెండాలను పక్కనబెట్టి విపక్షాలన్నీ ఉమ్మడిగా రైతు అజెండాయే ఐక్య పోరాటం చేయనున్నట్లు ప్రకటించాయి
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







