'సాహో' కోసం హీరో ప్రభాస్ తీసుకొంటున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా
- May 11, 2017
బాహుబలి సిరీస్ తో ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది. ఇప్పుడు ప్రభాస్ ది ఇంటర్నేషనల్ రేంజ్. ఇకపై కూడా ప్రభాస్ సినిమాలకి టాలీవుడ్ తో పాటుగా కోలీవుడ్, మాళీవుడ్, బాలీవుడ్.. లోనూ మంచి మార్కెట్ జరగడం ఖాయం. ఈ నేపథ్యంలో బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తోన్న 'సాహో' కోసం ప్రభాస్ తీసుకొంటున్న పారితోషికం ఎంతో తెలుసా ? అక్షరాల రూ. 30కోట్లు.
దాదాపు రూ. 150 కోట్లతో "సాహో"ని ప్లాన్ చేస్తోంది యూవీ క్రియేషన్స్. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం బాలీవుడ్, హాలీవుడ్ టెక్నిషన్స్ ని తీసుకొన్నారు. తెలుగు, తమిళ్, మాళయాళం, హిందీ బాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో 'సాహో' కోసం ప్రభాస్ కి రూ. 30కోట్లు ఇవ్వడం సబబే అంటున్నారు.
ఇక, ఇప్పటికే 'సాహో' టీజర్ బాహుబలి థియేటర్స్ లో సందడి చేసింది. ప్రస్తుతం హాలీడేస్ ని ఎంజాయ్ చేస్తోన్న ప్రభాస్.. తిరిగొచ్చాక సాహో పై ఫోకస్ చేయనున్నారు.
తాజా వార్తలు
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!
- 'సింగిల్ విండో' సేవల సమయాలను ప్రకటించిన MoCI..!!









