రమదాన్ బుట్టలను ప్రారంభించిన లులు
- May 22, 2017
నిత్యావసర సరుకులను కలిగి ఉన్న రెండు రంజాన్ బుట్టలను ఆదివారం నాడు టోకు వర్తకదారుడు లులు హైపెర్ మార్కెట్ ద్వారా ప్రారంభించారు. ఈ రెండు బట్టలలో ఒకటి 85 ధిర్హాం , మరొకటి 120 ధిర్హాం విలువ చేసే ఉత్పత్తులు కల్గి ఉండనున్నాయి. నూనె , బియ్యం, కాయధాన్యాలు, ఖర్జూరం, వోట్స్, చక్కెర వంటి 12 నుంచి 20 ఉత్పత్తులు ఈ బుట్టలలో ఉంటాయని తెలుస్తుంది. ఈ ఆహార ఉత్పత్తులపై 32 శాతం వరకు రిబేటు ఇవ్వనున్నట్లు లులు అధికారులు విలేకరుల సమావేశంలో తెలిపారు.రిటైల్ కొనుగోలుదారులకు రమదాన లో 40 మిలియన్ డాలర్ల విలువైన డిస్కౌంట్ లభిస్తుందని వారు ప్రకటించారు.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









