అమ్నెస్టీ: కింగ్డమ్ని వీడిన 345,000 మంది వలసదారులు
- June 05, 2017
సౌదీ అరేబియా:గడచిన రెండు నెలల్లో అమ్నెస్టీ ద్వారా లాభపడి, దేశాన్ని వీడిన వలసదారుల సంఖ్య 34,000కి పైగానే ఉందని అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం 345,089 మంది ఇప్పటిదాకా దేశాన్ని వీడారు అమ్నెస్టీతో. ఈ విషయాన్ని పాస్పోర్ట్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ దైఫల్లా బిన్ సట్టామ్ అల్ హువైఫి చెప్పారు. 90 రోజుల అమ్నెస్టీని ఇంటీరియర్ మినిస్ట్రీ మార్చి 29న ప్రారంభించింది. ఎలాంటి పెనాల్టీలు లేకుండా అమ్నెస్టీ సమయంలో వలసదారులు దేశం విడిచి వెళ్ళేందుకు అవకాశముంది. వివిధ ఉల్లంఘనలతో ఇబ్బందులుపడుతున్న ఎంతోమందికి అమ్నెస్టీ ఊరటగా నిలిచింది. దేశం నుంచి అక్రమ వలసదారుల్ని బయటకు పంపించేందుకుగాను అమ్నెస్టీని ప్రకటించడం జరిగింది. అమ్నెస్టీ తర్వాత కూడా ఉల్లంఘనులు దేశంలో ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఖతార్ ఎమిర్, అమెరికా అధ్యక్షుడి ఫోన్ సంభాషణ
- బహ్రెయిన్ లో మరో భారీ టెర్రర్ నెట్వర్క్ క్రాక్ డౌన్..!!
- స్వదేశానికి వస్తూ అనంతలోకాలకు..పార్థివ దేహం ఇండియాకు తరలించే ప్రయత్నం..!!
- షార్జాలో భారతీయ వ్యక్తి దారుణ హత్య..సోషల్ మీడియా వివాదమే కారణమా?
- ఇండియా, జిబూటీలతో జెడ్డా లింకింగ్..అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. Dh20 మిలియన్స్ గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- ఖతార్ లో గోడివా చాక్లెట్ బార్ రీకాల్..!!
- బహ్రెయిన్, కువైట్లపై దాడులపై స్పందించిన ఒమన్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ









