టెర్రరిస్టులు, తీవ్రవాద సంస్థల అక్కౌంట్ల మూసివేత
- June 10, 2017బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లకు యూఏఈ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. టెర్రరిస్టులు, తీవ్రవాద సంస్థలకు సంబంధించిన ఎలాంటి ఆర్థిక కార్యకలాపాలూ జరిగేందుకు వీలు లేదని ఈ ఆదేశాల్లో పేర్కొన్నారు. క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు, యూఏఈ సెంట్రల్ బ్యాంక్ సర్క్యులర్ని జారీ చేసింది. మరో సర్క్యులర్లో, 59 వ్యక్తిగత, 12 సంస్థాగత ఖాతాలను నిలుపుదల చేసే దిశగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఖతార్ ఇస్లామిక్ బ్యాంక్, ఖతార్ ఇంటర్నేషనల్ ఇస్లామిక్ బ్యాంక్, బార్వా బ్యాంక్, మస్రాఫ్ అల్ రయాన్, ఖతార్ నేషనల్ బ్యాంక్, దోహా బ్యాంక్ వంటి వాటిని ప్రత్యేకంగా గుర్తించి, ఆయా బ్యాంకుల ద్వారా జరిగే లావాదేవీలపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!
- 'సింగిల్ విండో' సేవల సమయాలను ప్రకటించిన MoCI..!!









