రాగి అనాస ఖీర్
- June 17, 2017
కావలసిన పదార్థాలు: రాగిపిండి - అరకప్పు, పాలు - 2 కప్పులు, బెల్లంపొడి - అరకప్పు, పండిన అనాస (ఫైనాపిల్) ముక్కలు - 1కప్పు, నేతిలో వేగించిన జీడిపప్పు, బాదం, కిస్మిస్ - ఐదేసి చొప్పున, యాలకుల పొడి - అర టీ స్పూను.
తయారుచేసే విధానం: రాగిపిండిలో ఒక కప్పునీరు చేర్చి సన్నని మంటపై ఉండచుట్టకుండా (జావలా) కొద్దిసేపు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాలను మరిగించి దానిలో ఈ రాగిజావ, బెల్లం వేసి కొద్దిగా చిక్కబడనిచ్చి దించేయాలి. ఖీరు వేడి తగ్గాక అనాసముక్కలు, జీడిపప్పు, బాదం, కిస్మిస్, యాలకులపొడి వేసి కలపాలి. మంచి పోషకవిలువలున్న తియ్యతియ్యని ఈ ఖీరును ఎవరైనా ఇష్టపడతారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









