మిస్ ఇండియాగా మానుషి ఛిల్లార్
- June 26, 2017
ఈ ఏడాది మిస్ ఇండియాగా కిరీటం హరియాణాకు చెందిన మానుషి ఛిల్లార్ సొంతం చేసుకుంది. 54వ ఫెమినా మిస్ ఇండియా పోటీలు ముంబయిలో ఘనంగా జరిగాయి. యశ్రాజ్ స్టూడియోస్లో జరిగిన ఈ పోటిలలో. పలు రాష్ట్రాలకు చెందిన అందాల భామలు పోటీపడ్డారు.
ఈ పోటీలకు మిస్ వరల్డ్ 2016 స్టిఫానీ డెల్ వాలే న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. బాలీవుడ్ ప్రముఖులు రణ్బీర్ కపూర్, కరణ్జోహార్ తదితరులు విచ్చేసి విజేతను ప్రకటించారు.
ఈ పోటిలో మిస్ ఇండియా 2017గా మానుషి ఎంపిక కాగా.. తొలి రన్నరప్గా జమ్ముకశ్మీర్కు చెందిన సనా దువా, రెండో రన్నరప్గా బిహార్కు చెందిన ప్రియాంక కుమారి నిలిచారు.
తాజా వార్తలు
- ఆంధ్ర ప్రదేశ్: శాసనసభ రేపటికి వాయిదా
- వందేమాతరం పూర్తి వెర్షన్ తప్పనిసరి చేస్తూ కేంద్రం కొత్త రూల్స్
- భారత్లో నోకియా సంచలనం..100జీ ఇంటర్నెట్ వస్తోంది
- పలువురు మంత్రులను చంపేస్తామంటూ బెదిరింపులు: మంత్రి కొల్లు రవీంద్ర
- ప్రభుత్వ వేతన సహాయం దుర్వినియోగం..జైలుశిక్ష, జరిమానాలు..!!
- ఎలక్ట్రిక్ హై-స్పీడ్ రైల్వే లింక్.. సౌదీ కేబినెట్ ఆమోదం..!!
- మెడికల్ సిటీ.. 3,000 మంది విద్యార్థులు..1,000 ఉద్యోగాలు..!!
- గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లోకి ఖతార్ జాతీయ క్రీడా దినోత్సవం..!!
- కువైట్ లో ఆన్లైన్ సర్వీసును ప్రారంభించిన ఫైర్ ఫోర్స్..!!
- ఒమన్లో రమదాన్ వర్కింగ్ అవర్స్ వెల్లడి..!!









