ప్రయాణీకులతో ఈద్ ను నిర్వహించిన కస్టమ్స్ అధికారులు
- June 26, 2017
పండుగ అనుభూతిని ప్రయాణికులతో ఆనందంగా పంచుకొని కస్టమ్స్ అధికారులు ఒక కొత్త సంస్కృతికి తెర తీశారు. ఈద్ అల్-ఫితర్ యొక్క ఆనందాన్ని ప్రదర్శిస్తూ, జెడ్డా లోని కింగ్ అబ్దుల్జాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద కస్టమ్స్ అధికారులు విమానాశ్రయంలో వచ్చే ప్రయాణికులకు...విడిచి వెళ్ళే ప్రయాణికులకు పలు బహుమతులు పంపిణీ చేశారు. అధికారులు లాంజ్లలోకి ప్రవేశించి చాక్లెట్లు మరియు పువ్వులు పంపిణీ పండుగ శుభాకాంక్షలు తెలియచేసారు. ఇందుకోసం విమానాశ్రయం వివిధ ప్రాంతాల్లో అనేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









