ప్రయాణీకులతో ఈద్ ను నిర్వహించిన కస్టమ్స్ అధికారులు
- June 26, 2017
పండుగ అనుభూతిని ప్రయాణికులతో ఆనందంగా పంచుకొని కస్టమ్స్ అధికారులు ఒక కొత్త సంస్కృతికి తెర తీశారు. ఈద్ అల్-ఫితర్ యొక్క ఆనందాన్ని ప్రదర్శిస్తూ, జెడ్డా లోని కింగ్ అబ్దుల్జాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద కస్టమ్స్ అధికారులు విమానాశ్రయంలో వచ్చే ప్రయాణికులకు...విడిచి వెళ్ళే ప్రయాణికులకు పలు బహుమతులు పంపిణీ చేశారు. అధికారులు లాంజ్లలోకి ప్రవేశించి చాక్లెట్లు మరియు పువ్వులు పంపిణీ పండుగ శుభాకాంక్షలు తెలియచేసారు. ఇందుకోసం విమానాశ్రయం వివిధ ప్రాంతాల్లో అనేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









