ప్రయాణీకులతో ఈద్ ను నిర్వహించిన కస్టమ్స్ అధికారులు
- June 26, 2017
పండుగ అనుభూతిని ప్రయాణికులతో ఆనందంగా పంచుకొని కస్టమ్స్ అధికారులు ఒక కొత్త సంస్కృతికి తెర తీశారు. ఈద్ అల్-ఫితర్ యొక్క ఆనందాన్ని ప్రదర్శిస్తూ, జెడ్డా లోని కింగ్ అబ్దుల్జాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద కస్టమ్స్ అధికారులు విమానాశ్రయంలో వచ్చే ప్రయాణికులకు...విడిచి వెళ్ళే ప్రయాణికులకు పలు బహుమతులు పంపిణీ చేశారు. అధికారులు లాంజ్లలోకి ప్రవేశించి చాక్లెట్లు మరియు పువ్వులు పంపిణీ పండుగ శుభాకాంక్షలు తెలియచేసారు. ఇందుకోసం విమానాశ్రయం వివిధ ప్రాంతాల్లో అనేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!







