స్విమ్మింగ్ పూల్ లో మునిగి ప్రవాస భారతీయుని మృతి
- June 27, 2017
ఆదివారం మరో ప్రవాస భారతీయుడు స్విమ్మింగ్ పూల్ లో మునిగి ఊపిరాడక చనిపోయాడు.. జఫ్ఫైర్ లోని ఒక భవనంలో స్విమ్మింగ్ పూల్ లో ఈ దుర్ఘటన జరిగింది. ఆ చనిపోయిన వ్యక్తి 32 ఏళ్ళ ఖాబీలు అబ్దుల్ జలీల్ గా గుర్తించారు, కుహేజీ కాంట్రాక్టర్స్ డబ్యు.ఐ .ఐ అనే కంపెనీ వద్ద సూపర్వైజర్ గా పనిచేస్తున్నాడు. స్థానికులు చూసేసరికి ఈత కొలనులో నిర్జీవంగా దొరికినట్లు పేర్కొంటున్నారు. దాంతో తాము వెంటనే ఆసుపత్రికి తరలించాం కానీ ఆప్పటికే ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు చెప్పారని తెలిపారు. అసలేమీ జరిగిందో ఇప్పటికి మాకు ఇంకా ఏమి తెలియదు. మేము పోస్ట్ మార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నాము. "చట్టబద్ధమైన అన్ని లాంఛనప్రాయాలను పూర్తి చేసిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఖాబీలు అబ్దుల్ జలీల్ భౌతిక దేహాన్ని ఆయన స్వదేశానికి పంపడానికి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ ఒక ట్వీట్లో తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్లో 8 మిలియన్లు దాటిన మొబైల్ సర్వీస్ సబ్స్క్రిప్షన్లు..!!
- బహ్రెయిన్ -యూఏఈ మధ్య వ్యూహాత్మక ఆర్థిక చర్చలు..!!
- ప్రైవేట్ వాహనాలను టాక్సీలుగా ఉపయోగించడంపై ఖతార్ హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 11,656 మందిపై బహిష్కరణ వేటు..!!
- డ్రగ్స్ వ్యతిరేక కార్యకలాపాలలో 16 మంది అరెస్ట్..!!
- లక్కీ డే డ్రా.. Dh100,000 చొప్పు గెలుచుకున్న నలుగురు ప్లేయర్స్..!!
- వాంఖడేలో సూర్య ప్రతాపం..అమెరికా పై భారత్ సంచలన విజయం
- ఇంటర్నేషనల్ బందర్ పోర్టు పనుల పరిశీలన చేసిన ఎంపీ బాలశౌరి
- జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు-షెడ్యూల్ ఇదే
- ఫిబ్రవరి 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం









