స్విమ్మింగ్ పూల్ లో మునిగి ప్రవాస భారతీయుని మృతి
- June 27, 2017
ఆదివారం మరో ప్రవాస భారతీయుడు స్విమ్మింగ్ పూల్ లో మునిగి ఊపిరాడక చనిపోయాడు.. జఫ్ఫైర్ లోని ఒక భవనంలో స్విమ్మింగ్ పూల్ లో ఈ దుర్ఘటన జరిగింది. ఆ చనిపోయిన వ్యక్తి 32 ఏళ్ళ ఖాబీలు అబ్దుల్ జలీల్ గా గుర్తించారు, కుహేజీ కాంట్రాక్టర్స్ డబ్యు.ఐ .ఐ అనే కంపెనీ వద్ద సూపర్వైజర్ గా పనిచేస్తున్నాడు. స్థానికులు చూసేసరికి ఈత కొలనులో నిర్జీవంగా దొరికినట్లు పేర్కొంటున్నారు. దాంతో తాము వెంటనే ఆసుపత్రికి తరలించాం కానీ ఆప్పటికే ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు చెప్పారని తెలిపారు. అసలేమీ జరిగిందో ఇప్పటికి మాకు ఇంకా ఏమి తెలియదు. మేము పోస్ట్ మార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నాము. "చట్టబద్ధమైన అన్ని లాంఛనప్రాయాలను పూర్తి చేసిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఖాబీలు అబ్దుల్ జలీల్ భౌతిక దేహాన్ని ఆయన స్వదేశానికి పంపడానికి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ ఒక ట్వీట్లో తెలిపారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









