స్విమ్మింగ్ పూల్ లో మునిగి ప్రవాస భారతీయుని మృతి
- June 27, 2017
ఆదివారం మరో ప్రవాస భారతీయుడు స్విమ్మింగ్ పూల్ లో మునిగి ఊపిరాడక చనిపోయాడు.. జఫ్ఫైర్ లోని ఒక భవనంలో స్విమ్మింగ్ పూల్ లో ఈ దుర్ఘటన జరిగింది. ఆ చనిపోయిన వ్యక్తి 32 ఏళ్ళ ఖాబీలు అబ్దుల్ జలీల్ గా గుర్తించారు, కుహేజీ కాంట్రాక్టర్స్ డబ్యు.ఐ .ఐ అనే కంపెనీ వద్ద సూపర్వైజర్ గా పనిచేస్తున్నాడు. స్థానికులు చూసేసరికి ఈత కొలనులో నిర్జీవంగా దొరికినట్లు పేర్కొంటున్నారు. దాంతో తాము వెంటనే ఆసుపత్రికి తరలించాం కానీ ఆప్పటికే ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు చెప్పారని తెలిపారు. అసలేమీ జరిగిందో ఇప్పటికి మాకు ఇంకా ఏమి తెలియదు. మేము పోస్ట్ మార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నాము. "చట్టబద్ధమైన అన్ని లాంఛనప్రాయాలను పూర్తి చేసిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఖాబీలు అబ్దుల్ జలీల్ భౌతిక దేహాన్ని ఆయన స్వదేశానికి పంపడానికి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ ఒక ట్వీట్లో తెలిపారు.
తాజా వార్తలు
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!







