యూఏఈ లో ఆలస్యంగా నడిచిన మెట్రో రైళ్లు
- June 27, 2017

దుబాయ్: యూఏఈ ఎక్స్చేంజి నుండి రాషిదీయ (రెడ్ లైన్) మధ్య తిరిగే రైళ్లు కొన్ని సాంకేతిక లోపాలవల్ల ఆలస్యంగా నడిచాయి. జనం తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ముఖ్యంగా ఆఫీస్లకి వెళ్ళేవాళ్ళకి తీవ్ర ఇబ్బంది కలిగించింది.


తాజా వార్తలు
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!









