మాజీ రాష్ట్రపతి అబ్దుల్కలాం విగ్రహాన్ని ఆవిష్కరించిన కేసీఆర్
- October 15, 2015
నగరంలోని డీఆర్డీఎల్ ప్రాంగణంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్కలాం విగ్రహాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. కలాం జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయనకు నివాళులర్పించారు. డీఆర్డీఎల్... తదితర రక్షణ పరిశోధన సంస్థలున్న ఈ ప్రాంతంలోనే కలాం శాస్త్రవేత్తగా విధులు నిర్వహించిన విషయం తెలిసిందే. కలాం కాంస్య విగ్రహావిష్కరణలో రక్షణ పరిశోధన సంస్థల ఉన్నతోద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







