చైనాలో కుండపోత వాన..56 మంది మృతి
- July 04, 2017
బీజింగ్: చైనాలో ప్రకృతి కన్నెర్ర చేసింది. గత వారం నుంచి దక్షిణ చైనాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు 56 మంది మృతి చెందగా 22 మంది జాడ లేకుండా పోయారు. ఈ వర్షాలతో విద్యత్ నిలిచిపోయి నగరాలన్ని అంధకారం అయ్యాయి. ఆహారం కోసం ప్రజలు అల్లాడుతున్నారు.
దాదాపు 11 ప్రాంతాల్లో జూన్ 29 నుంచి కురుస్తున్న వానలకు 27 వేల ఇళ్లు నేలమట్టం కాగా 37 వేల ఇళ్లు దెబ్బతిన్నాయి. యాంగ్జి నది మునుపెన్నడూ లేనంత వరదలతో పరవళ్లు తొక్కుతోంది. దాదాపు 3.72 బిలియన్ డాలర్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వానలు కాస్త తగ్గుముఖం పట్టటంతో సహాయ, రక్షణ చర్యలను ప్రారంభించింది.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









