చైనాలో కుండపోత వాన..56 మంది మృతి
- July 04, 2017
బీజింగ్: చైనాలో ప్రకృతి కన్నెర్ర చేసింది. గత వారం నుంచి దక్షిణ చైనాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు 56 మంది మృతి చెందగా 22 మంది జాడ లేకుండా పోయారు. ఈ వర్షాలతో విద్యత్ నిలిచిపోయి నగరాలన్ని అంధకారం అయ్యాయి. ఆహారం కోసం ప్రజలు అల్లాడుతున్నారు.
దాదాపు 11 ప్రాంతాల్లో జూన్ 29 నుంచి కురుస్తున్న వానలకు 27 వేల ఇళ్లు నేలమట్టం కాగా 37 వేల ఇళ్లు దెబ్బతిన్నాయి. యాంగ్జి నది మునుపెన్నడూ లేనంత వరదలతో పరవళ్లు తొక్కుతోంది. దాదాపు 3.72 బిలియన్ డాలర్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వానలు కాస్త తగ్గుముఖం పట్టటంతో సహాయ, రక్షణ చర్యలను ప్రారంభించింది.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







