చైనాలో కుండపోత వాన..56 మంది మృతి
- July 04, 2017
బీజింగ్: చైనాలో ప్రకృతి కన్నెర్ర చేసింది. గత వారం నుంచి దక్షిణ చైనాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు 56 మంది మృతి చెందగా 22 మంది జాడ లేకుండా పోయారు. ఈ వర్షాలతో విద్యత్ నిలిచిపోయి నగరాలన్ని అంధకారం అయ్యాయి. ఆహారం కోసం ప్రజలు అల్లాడుతున్నారు.
దాదాపు 11 ప్రాంతాల్లో జూన్ 29 నుంచి కురుస్తున్న వానలకు 27 వేల ఇళ్లు నేలమట్టం కాగా 37 వేల ఇళ్లు దెబ్బతిన్నాయి. యాంగ్జి నది మునుపెన్నడూ లేనంత వరదలతో పరవళ్లు తొక్కుతోంది. దాదాపు 3.72 బిలియన్ డాలర్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వానలు కాస్త తగ్గుముఖం పట్టటంతో సహాయ, రక్షణ చర్యలను ప్రారంభించింది.
తాజా వార్తలు
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!







