సంగం సినిమా థియేటర్లో దెయ్యం, బెంగుళూరు ప్రజల్లో భయం
- July 05, 2017
కర్నాటక రాష్ట్రం బెంగుళూరులోని కోలారు జిల్లాలో దెయ్యం తిరుగుతుందన్న వార్తతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. జిల్లాలోని సంగం సినిమా థియేటర్ కొంత కాలంగా మూతపడి ఉంది. ఈ థియేటర్నుంచి రాత్రిపూట వింత శబ్దాలు వినిపిస్తున్నాయని, వింత ఆకారం సంచరిస్తోందని వదంతులు వ్యాపిస్తున్నాయి. ఈ సంఘటన చుట్టుపక్కల స్థానికుల్లో చర్చకు దారితీసింది. దెయ్యం ఎప్పుడు బయటకు వస్తుంది, ఎలా ఉంటుంది, శబ్ధాలు ఎప్పుడు వస్తయి అంటూ చర్చలు మొదలు పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు థియేటర్లో దెయ్యం లేదు, పుకార్లను నమ్మవద్దంటూ స్థానికులకు నచ్చ చెప్పి అక్కడి నుంచి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









