సంగం సినిమా థియేటర్లో దెయ్యం, బెంగుళూరు ప్రజల్లో భయం
- July 05, 2017
కర్నాటక రాష్ట్రం బెంగుళూరులోని కోలారు జిల్లాలో దెయ్యం తిరుగుతుందన్న వార్తతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. జిల్లాలోని సంగం సినిమా థియేటర్ కొంత కాలంగా మూతపడి ఉంది. ఈ థియేటర్నుంచి రాత్రిపూట వింత శబ్దాలు వినిపిస్తున్నాయని, వింత ఆకారం సంచరిస్తోందని వదంతులు వ్యాపిస్తున్నాయి. ఈ సంఘటన చుట్టుపక్కల స్థానికుల్లో చర్చకు దారితీసింది. దెయ్యం ఎప్పుడు బయటకు వస్తుంది, ఎలా ఉంటుంది, శబ్ధాలు ఎప్పుడు వస్తయి అంటూ చర్చలు మొదలు పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు థియేటర్లో దెయ్యం లేదు, పుకార్లను నమ్మవద్దంటూ స్థానికులకు నచ్చ చెప్పి అక్కడి నుంచి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన
- పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్..ఇక నుంచి ఈ లావాదేవీలకు తప్పనిసరి
- ఫేక్ కన్జూమర్ ప్రొటెక్షన్ వెబ్సైట్ల పై అబుదాబి పోలీసులు హెచ్చరిక..!!
- ప్రభుత్వ స్టాంపులు ఫోర్జరీ.. ఐదుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్..!!
- ఏప్రిల్లో బహ్రెయిన్ ఆపరేషన్స్ రూమ్ కు 1,606 కాల్స్..!!
- 7 రోజుల్లో 7,989 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- జూన్ 13 యూఏఈ లాటరీ డ్రా.. విజేత నంబర్లు ఇవే..!!









