'మూడు వందల 34గో కథ'

- July 07, 2017 , by Maagulf
'మూడు వందల 34గో కథ'

హైదరాబాద్: కైలాశ్, అభిషేక్, చంద్రశేఖర్, కరణ్, ప్రియ, మధు, వర్ష, రాధిక, సందీప్, వినయ్ నటిస్తున్న చిత్రం 'మూడు వందల 34గో కథ'. వెంకట నారాయణ దర్శకుడు. క్రియేటవ్ మైండ్ ప్రొడక్షన్, శ్రావణి మీడియా కమ్యునికేషన్స్ బ్యానర్పై చంద్రనాథ్ చగన్ల ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్లుక్ను చిత్రబృందం శుక్రవారం విడుదల చేసింది. ఫస్ట్లుక్లో హీరో 333 కథలు అని రాసున్న పుస్తకాన్ని పట్టుకున్నట్లు, ఆ తర్వాత జరగబోయేదే 334వ కథ అన్నట్లుగా ఉంది. జులై 14న ఈ చిత్రం విడుదల కాబోతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com