అర టన్ను హాషిష్, 63,000 క్యాప్టగాన్ పిల్స్ స్వాధీనం
- July 12, 2017
బోర్డర్ గార్డ్స్, గత వారంలో జరిపిన తనిఖీల్లో అర టన్ను హాషిష్, 63,000 కాప్టగాన్ పిల్స్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 19 స్మగ్లర్స్ని కూడా బోర్డర్ గార్డ్స్ అదుపులోకి తీసుకున్నారు. బోర్డర్ గార్డ్స్ అధికార ప్రతినిథి కల్నల్ సహెర్ బిన్ మొహమ్మద్ అల్ హర్బి మాట్లాడుతూ, బోర్డర్ లోంచి అక్రమంగా కింగ్డమ్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారనీ, యెమెన్ నుంచి ఎక్కువగా వారు వస్తున్నారనీ, నార్కోటిక్స్ని స్మగ్లింగ్ చేయడమే వీరి పని అని తెలిపారు. 14 మంది ఇథియోపియన్లను, 5 మంది యెమనీలను అరెస్ట్ చేశామని వివరించారు. 543,200 కిలోల హాషిష్, 63,260 నార్కోటిక్ పిల్స్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారాయన. స్మగ్లింగ్ యత్నాల్ని తిప్పి కొట్టడంలో బోర్డర్ గార్డ్స్ అత్యంత సమర్థంగా వ్యవహరిస్తున్నట్లు వివరించారు అల్ హర్బి.
తాజా వార్తలు
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!







