నివాసిత చట్టం ఉల్లంఘించిన 88 మంది అరెస్టు
- July 14, 2017
కువైట్ : నివాసిత వ్యవహారాల అపరాధ పరిశోధకులు గవర్నరేట్ పరిధిలోని అహ్మది ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని ఆకస్మిక తనిఖీ ప్రచారం నిర్వహించారు. చట్టవిరుద్ధం కానీ మరియు పారిపోయిన శ్రామికులు ఈ ప్రచార ఫలితంగా 88 మంది రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించినవారిని అదుపులోనికి తీసుకొన్నారు. తాము స్పాన్సర్లకు కాకుండా, వేరే ఇతర ప్రజలకు పని చేస్తున్నట్లుగా వారు ఒప్పుకున్నాడు. వీరిలో కొందరు తమ యాజమాన్యాల నుండి రహస్యంగా పారిపోయినట్లుగా అంగీకరించారు. వీరినందరిని సంబంధిత అధికారుల ఎదుటకు పంపబడ్డారు. వెనువెంటనే దేశం నుండి బహిష్కరించబడ్డారు, వారిని నియమించేందుకు తీసుకువచ్చిన స్పాన్సర్లను నిషేధిత జాబితాలో (బ్లాక్ లిస్ట్) చేర్చారు. మరియు ఇకపై వారు ఎవరిని స్పాన్సర్ చేయడానికి అనుమతించబడరు.
తాజా వార్తలు
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..









