మరోసారి జనం మధ్యలోకి జనసేన అధినేత
- July 26, 2017
జనసేన నేత పవన్ కళ్యాణ్ మరోసారి జనాల మధ్యలోకి రాబోతున్నాడు. జులై 29 న ఉద్దానంలోని కిడ్నీ బాధితులతో పవన్ మాట్లాడి , అక్కడ పర్యటించబోతున్నట్లు సమాచారం. మరుసటి రోజు జులై 30న వైజాగ్ హార్వర్డ్ వైద్యులతో పవన్ సమావేశమై చర్చిస్తారు. అనంతరం పవన్, వైద్యులు ముఖ్యమంత్రితో భేటీ అయి ఉద్దానంలో తక్షణం చేపట్టాల్సిన చర్యల గురించి మాట్లాడబోతున్నారని సమాచారం.
పవన్ కల్యాణ్ ఇప్పటికే హార్వర్డ్ మెడికల్ స్కూల్కి చెందిన వైద్యులతో ఈ అంశంపై చర్చించారు. ఆయన కొద్ది నెలల కిందట హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఉపన్యసించేందుకు వెళ్లారు. ఆ సందర్బంగా అక్కడి మెడికల్ స్కూల్ వైద్యులతో మాట్లాడుతూ.. ఉద్దానంలోని కిడ్నీ బాధితులు పెరగడం, వారు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై చర్చించారు.
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







