యూఏఈలో అక్టోబర్ 1 నుంచి ఎక్సయిజ్ ట్యాక్స్
- August 22, 2017
అబుదాబీ: అక్టోబర్ 1, 2017 నుంచి ఎక్సయిజ్ చట్టం అమల్లోకి రానుంది యూఏఈలో. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఎక్సయిజ్ ట్యాక్స్ అన్ని ఎక్సయిజ్ గూడ్స్పైనా ఉంటుందని మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఔట్బౌండ్ ట్రావెలర్స్ ద్వారా దేశం నుంచి బయటకు వెళ్ళే కమోడిటీస్పై ఈ ట్యాక్స్ ప్రభావం ఉండదు. అయితే దేశంలోకి తీసుకొచ్చే కమోడిటీస్పై మాత్రం ట్యాక్స్ తప్పనిసరి. ట్యాక్స్ రేట్లు 200 శాతం మించకుండా ఉంటాయి. ఆరోగ్యకరమైన సమాజం కోసమే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఫెడరల్ బడ్జెట్కి యాన్యువల్ రెవెన్యూస్ విభాగంలో 7 బిలియన్ దిర్హామ్లు ఈ ట్యాక్స్ ద్వారా జనరేట్ అయ్యే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









