యూఏఈలో అక్టోబర్ 1 నుంచి ఎక్సయిజ్ ట్యాక్స్
- August 22, 2017
అబుదాబీ: అక్టోబర్ 1, 2017 నుంచి ఎక్సయిజ్ చట్టం అమల్లోకి రానుంది యూఏఈలో. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఎక్సయిజ్ ట్యాక్స్ అన్ని ఎక్సయిజ్ గూడ్స్పైనా ఉంటుందని మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఔట్బౌండ్ ట్రావెలర్స్ ద్వారా దేశం నుంచి బయటకు వెళ్ళే కమోడిటీస్పై ఈ ట్యాక్స్ ప్రభావం ఉండదు. అయితే దేశంలోకి తీసుకొచ్చే కమోడిటీస్పై మాత్రం ట్యాక్స్ తప్పనిసరి. ట్యాక్స్ రేట్లు 200 శాతం మించకుండా ఉంటాయి. ఆరోగ్యకరమైన సమాజం కోసమే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఫెడరల్ బడ్జెట్కి యాన్యువల్ రెవెన్యూస్ విభాగంలో 7 బిలియన్ దిర్హామ్లు ఈ ట్యాక్స్ ద్వారా జనరేట్ అయ్యే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







