కన్స్ట్రక్షన్ కంపెనీ వర్కర్స్ జీతాలకు లేబర్ మినిస్ట్రీ హామీ
- August 22, 2017
మనామా: జీతాలు, అలాగే జీతాలకు సంబంధించిన బకాయిలు చెల్లించడంలేదంటూ తాము పనిచేస్తున్న సంస్థపై ఆరోపణలు చేస్తూ కొందరు కార్మికులు ఆందోలన బాట పట్టగా, లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ వారికి కొంత ఊరట కలిగించే ప్రకటన చేసింది. లేబర్ ఇన్స్పెక్షన్ డైరెక్టర్ అహ్మద్ అల్ హైకి వెల్లడించిన వివరాల ప్రకారం 240 మంది కార్మికులకు సదరు సంస్థ చెల్లింపులు చేయగా, 115 మంఇకి చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. చెల్లింపులు జరగనివారు కంపెనీకి మాజీ ఉద్యోగులనీ, వారికి ఆరు నెలల్లో చెల్లింపులు చేస్తామని సంస్థ ఒప్పుకుందని తెలిపారాయన. కంపెనీ మినిస్ట్రీకి హామీ ఇచ్చిన దరిమిలా ఈ వివాదం సద్దుమణిగినట్లేనని అల్ హైకి వివరించారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









