కన్స్ట్రక్షన్ కంపెనీ వర్కర్స్ జీతాలకు లేబర్ మినిస్ట్రీ హామీ
- August 22, 2017
మనామా: జీతాలు, అలాగే జీతాలకు సంబంధించిన బకాయిలు చెల్లించడంలేదంటూ తాము పనిచేస్తున్న సంస్థపై ఆరోపణలు చేస్తూ కొందరు కార్మికులు ఆందోలన బాట పట్టగా, లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ వారికి కొంత ఊరట కలిగించే ప్రకటన చేసింది. లేబర్ ఇన్స్పెక్షన్ డైరెక్టర్ అహ్మద్ అల్ హైకి వెల్లడించిన వివరాల ప్రకారం 240 మంది కార్మికులకు సదరు సంస్థ చెల్లింపులు చేయగా, 115 మంఇకి చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. చెల్లింపులు జరగనివారు కంపెనీకి మాజీ ఉద్యోగులనీ, వారికి ఆరు నెలల్లో చెల్లింపులు చేస్తామని సంస్థ ఒప్పుకుందని తెలిపారాయన. కంపెనీ మినిస్ట్రీకి హామీ ఇచ్చిన దరిమిలా ఈ వివాదం సద్దుమణిగినట్లేనని అల్ హైకి వివరించారు.
తాజా వార్తలు
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!







