షార్జాలో మహిళ హత్య
- August 25, 2017షార్జా: 38 ఏళ్ళ శ్రీలంక జాతీయుడైన ఓ వ్యక్తి 28 ఏళ్ళ మహిళను హత్య చేసిన కేసులో విచారణను ఎదుర్కొంటున్నాడు. షార్జాలోని మేసలూన్ ప్రాంతంలోని బాధితురాలి ఇంట్లో ఈ హత్య జరిగింది. అయితే తనపై వచ్చిన అభియోగాల్ని నిందితుడు ఖండిస్తున్నాడు. హత్యకు సంబంధించిన సమాచారం అందుకోగానే ఫోరెన్సిక్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుంది. ఆ ప్రాంతం నుంచి ఫింగర్ ప్రింట్స్ని ఫోరెన్సిక్ నిపుణులు తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు సీఐడీ టీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. విచారణ సందర్భంగా నిందితుడ్ని అరెస్ట్ చేశారు. విచారణ సందర్భంగా మహిళతో అక్రమ సంబంధమే హత్యకు దారి తీసినట్లు నిందితుడు ఒప్పుకోగా, న్యాయస్థానంలో మాత్రం భిన్నమైన వాదనలు విన్పించాడు.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ