రేపటి నుంచి బీజేపీ విమోచన యాత్ర
- August 31, 2017
తెలంగాణ విమోచన యాత్ర రేపటి నుంచి ప్రారంభం కానుంది. వారం రోజుల పాటు ఈ యాత్ర అన్ని జిల్లాల్లో కొనసాగుతుందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం ప్రాధాన్యతను ప్రజలకు వివరిస్తామన్నారు. విమోచనంపై నాటి ముఖ్యమంత్రిని ప్రశ్నించిన నేటి సీఎం కేసీఆర్, ఇప్పుడెందుకు తప్పించుకుంటున్నారని లక్ష్మణ్ ప్రశ్నించారు. కర్ణాటక, మహారాష్ట్ర అధికారికంగా విమోచన దినోత్సవం నిర్వహిస్తున్నా.. ఇక్కడ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. విమోచన దినోత్సవం ఎందుకు జరపడం లేదో రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







