బహ్రెయిన్ బే రహదారిలో భయానక కారు ప్రమాదం ఓ వ్యక్తి మృతి
- September 02, 2017
మనామా: దక్షిణ గవర్నైట్ పరిధిలో బహ్రెయిన్ బే రోడ్డుపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో బహ్రెయిన్ వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటనలో మరణించిన వ్యక్తిని మహ్మద్ హబీబ్ గా ధృవీకరించారు. తన స్పోర్ట్స్ కారుని వేగంగా నడుపుతూ దానిపై నియంత్రణను కోల్పోయి హబీబ్ రోడ్డు పక్కన ఉన్న ఒక పామ్ చెట్టుని బలంగా డీ కొట్టినప్పుడు ఆ ప్రమాదం జరిగింది. సివిల్ డిఫెన్స్ అగ్నిమాపక ప్రమాదంలో సన్నివేశం చేరుకునే వరకు బాధితుడు కారు లోపల చిక్కుకున్నట్లు సమాచారం . ఈ ప్రమాదంలో క్షతగాత్రుడికి తీవ్ర గాయాలయ్యాయి.ప్రమాద స్థలంలోనే ఆయన మరణించినట్లు అంతర్గత వ్యవహారాల శాఖ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ సంఘటనను ధృవీకరించింది, "బహ్రెయిన్ బే రోడ్డుపై తన కారు నియంత్రణను కోల్పోయిన నేపథ్యంలో వేగంగా ప్రయాణిస్తూ మరణించాడు. తన స్వస్థలమైన, ఉత్తర గవర్నైట్లోని సదాద్ గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం అంతిమ సంస్కారం నిర్వహించబడింది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







