టెక్సాస్ కు భారీ ఆర్ధిక సాయం ప్రకటించిన ట్రంప్
- September 03, 2017హార్వే తుఫాన్ సృష్టించిన బీభత్సం టెక్సాస్ను పూర్తిగా దెబ్బతీసింది. ఇప్పుడు ఆ అమెరికా రాష్ట్రానికి దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారీ నష్టపరిహారాన్ని అందించాలనుకుంటున్నారు. సహాయక చర్యల కోసం మొదటి దఫాగా సుమారు 50 వేల కోట్లు రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అయితే అంత మొత్తం ఆర్థిక సాయం అందించాలంటే ముందుగా కాంగ్రెస్ అనుమతి పొందాల్సి ఉంటుంది. టెక్సాస్, లూసియానా రాష్ట్రాల వరద బాధితులకు ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నారు. ఈ అకౌంట్ను రిలీజ్ చేసేందుకు కావాల్సిన చర్యలపై ట్రంప్ అమెరికా కాంగ్రెస్తో మాట్లాడినట్టు తెలుస్తున్నది. ఇప్పటికే ఒకసారి టెక్సాస్ వెళ్లిన ట్రంప్ మరోసారి ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు. హరికేన్ హార్వే వల్ల సుమారు 47 మంది చనిపోయారు. 50 వేల మంది నిరాశ్రయులయ్యారు.
తాజా వార్తలు
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత